ఈజిప్టులో 40 మంది ఉగ్రవాదుల కాల్చివేత

గీజా పిరమిడ్లను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై టెర్రరిస్టులు జరిపిన బాంబుదాడిలో నలుగురు మరణించిన నేపథ్యంలో ఈజిప్టు అధికారులు పెద్దఎత్తున వేట మొదలుపెట్టారు. రెండు వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో 40 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వరుస దాడులకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రదేశాలను వారు తమ లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఏరివేతలకు శుక్రవారం నాటి గీజా ఉగ్రదాడికి సంబంధం ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదు.
ఉత్తర సినాయ్, గీజా ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టారు. అనుమానిత ఉగ్రవాదులు భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో హతులయ్యారని ఈజిప్టు ప్రభుత్వ వార్తాసంస్థ మెనా తెలిపింది. హతులైన ఉగ్రవాదుల పటోలను విడుదల చేసింది. అందరికీ ముసుగులు ఉండడంతో వారి ముఖాలు కనిపించడం లేదు. పక్కన తుపాకులు పడిఉన్నాయి. అనుమానితుల పేర్లు, భద్రతాదళాలకు కలిగిన నష్టం గురించి హోంశాఖ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
గీజా ఉగ్రదాడిలో ముగ్గురు వియత్నామీయులు, ఒక ఈజిప్షియన్ గైడ్ మరణించారు.
Related Images
Related News

మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఖ్నూర్ సెక్టార్ లో

బ్యాంకుపై ఉగ్రవాదుల దాడి.. రూ.2 లక్షల దోపిడీ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి బ్యాంకు దోపిడీకి పాల్పడ

బందిపోటు రాణి పూలన్ తల్లికి కష్టాలు, భూమిని లాక్కొన్న భూస్వాములు, తిండికి కూడ కష్టమే ....!
లక్నో:పూలన్ దేవి...ఈ పేరు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు మార్మోగిప

భోజనంలో ఉల్లిపాయలు పెట్టారని నగ్నప్రదర్శన చేశాడు
ఆహారంలో ఉల్లిపాయలు వేశారన్న కారణంగా దురుసుగా ప్రవర్తిస్తూ, బట్టలు వి

ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక 11 మంది మృతి
ఇండోర్ లోని ఎంవై హాస్పిటల్ లో నాటకీయ పరిణామాల మధ్య ఆక్సిజన్ నిలిచిపోవ

ప్రియుడు మోసం చేశాడని.. కోసి పారేసింది!
న్యూఢిల్లీ: ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ప్రేయసి తెలివ

టివి నటిపై అత్యాచారం కేసులో నిందితుడు గిరీష్ అరెస్టు
టివి నటిపై అత్యాచారం కేసులో నిందితుడు గిరీష్ని ఎల్బీనగర్ పోలీసుల

వెబ్సైట్లో భార్యతో శృంగార దృశ్యాలు
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న చందంగా బెడ్రూంలో భార్యతో గ

ఆస్తి కోసం తమ్ముడినే హతమార్చాడు..
గుత్తి: ఎట్టకేలకు యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించగలిగారు.

లోయలో పడిన బస్సు: 11మంది మృతి, 19మందికి గాయాలు ...
ఐజ్వాల్: మిజోరాం రాష్ట్రంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంగ

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి సొరచేప!.
ఇటీవల అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో అనేక మంది అధికారులు పట్టుబ

యువతిని మోసం చేసిన కేసులో ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు ...
హైదరాబాద్: ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఓయూ కెమిస్ట

ఖమ్మం: చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించడానికే కార్డన్ సెర్చ్: అడిషనల్ డిసి
బలహీనులను దౌర్జన్యంగా దోపిడీ చేస్తూ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల

యుపిలో అక్రమ ఆయుధాలను తరలిస్తున్న 42 మంది అరెస్ట్
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాలో అక్రమ ఆయుధాలను
మనిషా పశువా : బిల్డింగ్ పై నుండి పసిబిడ్డను విసిరేశాడు..
హైదరాబాద్ : భార్యతో గొడవ పడ్డ ఓ భర్త పశువులా మారాడు..మద్యం మత్తులో విచక్

ఈజిప్టులో 40 మంది ఉగ్రవాదుల కాల్చివేత
గీజా పిరమిడ్లను చూసేందుకు వచ్చిన పర్యాటకులపై టెర్రరిస్టులు జరిపిన బా

క్షణికావేశంలో స్నేహితున్ని హతమార్చిన యువకుడు
హైదరాబాద్ : క్షణికావేశంలో ఓ యువకుడు స్నేహితున్ని కత్తితో పొడిచి హత్